Posts

Showing posts from September, 2019

కేసీఆర్ కీలుబొమ్మ జగన్ ! - Tolivelugu

Image
https://tolivelugu.com/mlc-ashok-babu-on-jagan/ గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో జగన్ కీలుబొమ్మలా మారుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కేసీఆర్‌తో కలిసి ఇవ్వటమేంటని ప్రశ్నించారు. టీటీడీని కూడా తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయా ? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఎంత మితృత్వం ఉన్నా ఏపీ హక్కులను పోగొట్టుకోకూడదని సూచించారు. గోదావరి నీటి తరలింపు ఏపీ భూ భాగంలోనే జరగాలన్నారు. వైకుంఠ బ్యారేజీ నిర్మాణం ద్వారా ఇది సాధ్యమని చెప్పారు.  అలా చేయకుండా దుమ్ముగూడం నుంచి నాగార్జునసాగర్‌కు వయా నల్గొండ మీదుగా తీసుకురావడం రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. గోదావరి నీటి విషయంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కావేరీ గొడవల తరహాలో భవిష్యత్తులో ఇక్కడా గొడవలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం సబ్సిడీకి ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సులు కొనకుండా టెండరు పిలవడమేంటని నిలదీశారు. For more information go for this link : https://...

అమరావతికి దారేది !? -seed access road from undavalli to amaravati - Tolivelugu

Image
https://tolivelugu.com/seed-aksis-road/ సీడ్ యాక్సెస్ రోడ్డుకు వైసీపీ గ్రామం ఉండవల్లి దారిస్తుందా? సీడ్ యాక్సెస్ రోడ్డు ఆటంకాలు తొలగుతాయా? సీఎం చొరవతో సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూసేకరణ సమస్యలు పరిష్కారమవుతాయా? అంతకుముందు సాధ్యం కాని రోడ్డునిర్మాణం ఉండవల్లి ఏరియాలో ఇప్పుడు జగన్ సర్కార్ లో సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు తొలిదశ దొండపాడు నుంచి ఉండవల్లి కొండవీటివాగు లిఫ్ట్ దగ్గర నీళ్ల ట్యాంక్ వరకు 18.3 కి.మీ. దూరం 252 కోట్ల వ్యయంతో ఎన్. సి.సి. చేపట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 14 కి.మీ. అక్కడక్కడ కొంత మినహా పూర్తయింది. రాయపూడిలో 300 మీటర్లు భూసేకరణ సమస్యతో, దొండపాడు దగ్గర లోకల్ రోడ్స్ సమస్యతో 100 మీటర్లు పెండింగులో ఉంది. దొండపాడు నుంచి వెంకటపాలెం మీదుగా కృష్ణాయపాలెం వరకు పూర్తయిన సీడ్ యాక్సిస్ రోడ్డు అక్కడి నుంచి ఉండవల్లి వరకు భూసేకరణ సమస్యతో ఆగింది. దీనికి వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఒప్పిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇక సెకండ్ ఫేస్ సీడ్ యాక్సిస్ రోడ్డు జాతీయ రహదారిపై లింక్ చేసే మార్గం ఇంకా మొదలుకాలేదు. దీనికి భూసేకరణ సమస...

శ్రీముఖి- బహుముఖి - Tolivelugu

Image
https://tolivelugu.com/funny-memes-hulchal-on-sreemukhi/ For more information go for this link : https://tolivelugu.com

ఈఎస్ఐలో భారీ స్కామ్ -esi director devika rani huge scam in esi medicines dealings - Tolivelugu

Image
https://tolivelugu.com/esi-director-devika-rani-huge-scam-in-esi-medicines-dealings/ హైదరాబాద్ : ఈఎస్ఐ మందుల కొనుగోలులో భారీ స్కాం బయటపడింది. ఏక కాలంలో 23 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి, జేడీ పద్మ, ఏడీ వసంత, ఫార్మా కంపెనీల ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసింది. అవసరం లేకపోయినా రూ. 300 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ. 10 వేల మందులకు దేవికారాణి రూ. లక్ష క్లెయిమ్‌ చేసినట్లు ఏసీబీ విచారణలో స్పష్టమవుతోంది. దేవికారాణి బినామీ పేర్లతో మందులు కొనుగోలు చేసింది. అర్హత లేని ఏజెన్సీల నుంచి మందుల కొనుగోలు చేశారు. రూ.10 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వరంగల్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని దేవికారాణి డ్రగ్స్‌ అండ్‌ డ్రెస్సింగ్‌ మెటీరియల్‌లో అవకతవకలు జరిగాయి. ఈ ఎస్‌ఐ స్కాంలో దేవికారాణితో పాటు 17మంది ఈఎస్‌ఐ ఉద్యోగులు, ఓ చానెల్‌ రిపోర్టర్‌, నలుగురు ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దేవికారాణి అండతో ఏడాదిలో ముఠా చెలరేగిపోయారు. ముఠా 26 కొనుగోలు ఉత్తర్వులు రద్దు చేసి కొత్త బినామీ ఆర్డర్లు సృష్టిం...

హోరెత్తుతున్న విక్రమ్‌ లాండర్‌ మేమ్‌లు! - Tolivelugu

Image
https://tolivelugu.com/memes-on-vikram/ ‘విక్రమ్’పై సోషల్ మీడియాలో బోలెడన్నీ కామెంట్లు, మేమ్స్ వస్తున్నాయి. ఏదైనా తేడా కొడితే జనం తమలో వున్న క్రియేటీవిటీని బయటి తీసుకొచ్చి దుమ్ము దులుపుతారు. ప్రెజెంట్ చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడంపై శాస్ర్తవేత్తల్ని గోడలెక్కించి ఎలా గేలిచేస్తున్నారో మీరే చూడండి.. For more information go for this link : https://tolivelugu.com

దేవులపల్లి అమర్‌‌కు గిట్టేది ఇదీ ! - ap govt new go on devulapalli amar appointment- Tolivelugu

Image
https://tolivelugu.com/devulapalli-amar-g-o-viral/ ‘ఏమి రా బాలరాజు.. నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగం..’ అంటూ అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి అనే మూవీలో ఓ డైలాగ్ ఒకటుంది. ఇప్పుడు జగన్ సర్కార్ నియామకాలు కూడా అలా కామెడీగానే వున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. సాక్షి కుటుంబానికి చెందిన దేవులపల్లి అమర్ అనే మోస్ట్ సీనియర్ జర్నలిస్టుకు జగన్ ప్రభుత్వం ‘అడ్వయిజర్ ఫర్ నేషనల్ మీడియా అండ్ ఇంటర్ స్టేట్ అఫైర్స్’ అనే పోస్టు ఒకటి క్రియేట్ చేసి  ఢిల్లీ కేంద్రంగా కొలువిచ్చింది. దేవులపల్లి అమర్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, రాతలను ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో సలహాదారుగా నియమించుకునేందుకు జగన్‌కు ఏపీలో సీనియర్ జర్నలిస్టులే దొరకలేదా అంటూ ఆ మధ్య రచ్చరచ్చ అయిన సంగతి తెలిసిందే. తన సహజ ధోరణిలో జగన్ ఇవేమీ పట్టించుకోకుండా అమర్ నియామకానికి ఉత్తర్వులు ఇవ్వడం, వారు కొలువుదీరడం అన్నీ జరిగిపోయాయి. ఐతే, తాజాగా బయటికొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు ఒకటి తెగ వైరల్ అవుతూ అమర్ నియామకంపై మళ్లీ సెగలూపొగలు రేపుతోంది. ఇందులో దేవులపల్లి అమర్‌కు ప్రభుత్వం చెల్లించే జీతభత్యాలకు సంబంధించిన ప...

ఫ్రెంచోళ్లు ఎవరంటే... - french delegates met ap cm jagan mohan reddy- Tolivelugu

Image
  https://tolivelugu.com/french-delegates-met-ap-cm-jaganmohanreddy/ రాష్ట్రంలో ‘రివర్స్’ పాలన నడుస్తుండటంతో ఆల్రెడీ వచ్చిన కంపెనీలే తిరుగుబాట పడుతున్నాయని ప్రతిపక్షం ఓపక్క గగ్గోలు పెడుతుంటే ప్రాన్స్ నుంచి వచ్చిన ఒక వాణిజ్య ప్రతినిధి బృందం ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందంటూ అందిన వార్త బెజవాడ టెంపరేచర్‌ను చంద్రబాబు తగ్గిస్తానన్నంత చల్లగా వినిపించింది. ఇంతకీ వచ్చిన ఈ ఫ్రాన్స్ బృందం ఎవరూ ఏమిటీ అని ఆరా తీస్తే తీరా బయటపడ్డ ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే… 13 మంది పారిశ్రామికవేత్తల బృందం ఒకటి ఫ్రాన్స్ నుంచి వచ్చి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిందని, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఈ బృందం ఆసక్తి చూపించిందని సీఎంవో నుంచి వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ట్వీట్ కూడా చేసుకుంది. అబ్బో.. ఎంత మంచి శుభవార్త.. అని జనం ఉప్పొంగిపోయారు. నెమ్మది నెమ్మదిగా రాష్ట్రం లైన్లో పడుతుందని అందరూ అశాభావంతో వున్నారు. ఇంతలో అసలు నిజం ఒకటి బయటపడింది. తీగ పట్టుకుని డొంక లాగిన పరిశీలకులకు అసలు మేటర్ అర్ధమైంది. ఆ వచ్చింది మరెవరో కాదు, మన ‘భారతీ సిమెంట్’ కొన్న ఫ్రాన్స్ కంపెనీ వాళ్లు..! ఫ్రాన్స్ ప్రతి...

కొండా దంపతుల దారెటు? - warangal fire brand leaders konda couples will join bjp- Tolivelugu

https://tolivelugu.com/warangal-fire-brand-leaders-konda-couples-will-join-bjp/ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఫైర్ బ్రాండ్ లీడర్ సైలెంట్ అయ్యారు. భర్త చాటున వుండి జిల్లాలో వారికంటూ సొంత సైన్యాన్ని సంపాదించుకున్న ఆ మహిళా నేత తెర మరుగు అవుతున్నారు. ఎవరా మహిళా నేత? రాజకీయంగా ఆమె వ్యూహం ఎలా ఉండబోతుంది? వరంగల్ ఉమ్మడి జిల్లా గీసుగొండ ఎంపిపి గా రాజకీయ అరంగ్రేట్రం చేసిన మహిళా లీడర్ కొండా సురేఖ. ఆమె భర్త కొండా మురళీధర్ అండతో కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ ఓనమాలు నేర్చుకొని అనతి కాలంలోనే రాష్ట్ర స్ధాయిలో మహిళా నేత గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో తొలి సారిగా శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది. అసెంబ్లీలో అడుగు పెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనతో భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడటంతో పరకాల కు వెళ్లాల్సి వచ్చింది. నాటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ పరకాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైయస్ క్యాబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గా పనిచేశారు. మారిన రాజకీయ పరిణామాలతో రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్ స్దాపించిన వైయస్ ఆర్ కాంగ్రెస్...

Sye Raa’, not a biopic! - ‘Sye Raa’ not a biopic!- Tolivelugu

Image
https://tolivelugu.com/sye-raa-not-a-biopic/ After all the trammel with controversies and legal issues, here comes a statement that ’Sye Raa’ is not a biopic. It is a known fact that the descendants of freedom fighter Uyyalawada Narasimha Reddy have moved to the Telangana High Court seeking royalty for using the family history, house and other articles. The family has filed a Public Interest Litigation (PIL) directing the Central Board of Film Certification (CBFC) to not issue censor certificate. On this note, in the respective court hearing on Thursday, the film director Surendra Reddy apparently submitted to the court that their film ‘Sye Raa is not a biopic while Doravari Dastagiri Reddy, the legal fourth-generation heirs of the freedom fighter claimed that the producer has promised them to pay 10% remuneration to 22 legal heirs. The Censor Board had withheld certification to the movie and all eyes are on the court’s further orders. For more information go for this link : ht...
Image
https://tolivelugu.com/release-controversy-on-chiranjeevi-sye-raa-movie/ అసలు సైరా మూవీ బయోపిక్ కాదా? ఈ ప్రశ్నకు సమాధానం కోర్టు ఎదుట అవుననే వచ్చింది. చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట తన వాదనలు వినిపిస్తూ సైరా అసలు బయోపిక్ కాదని తెలిపారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సైరా నరసింహారెడ్డి కథ అంశంపై వివాదం కోర్టు దాకా వెళ్ళింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కేసు విచారణలో సైరాకు ఎలాంటి సర్టిఫికెట్ లేదని సెన్సార్ బోర్డు కోర్టుకి తెలిపింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు పిటిషన్ లో తమను చిత్ర నిర్మాత రామ్ చరణ్ మోసం చేశాడని, ఒప్పందం మేరకు సొమ్ము ఇవ్వలేదని అభియోగం మోపడం జరిగింది. దీనిపై కోర్టు ఏ ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే. For more information go for this link : https://tolivelugu.com

కమ్మ కుల గజ్జి...మరోసారి! - kamma caste feeling in telangana- Tolivelugu

https://tolivelugu.com/kamma-caste-feeling-in-telangana/ రాను రాను కులాల కంపు వర్షాలలో హైదరాబాద్ డ్రైనేజీల ఓవర్ ఫ్లో తో పోటీపడుతోంది. కొత్త విషయం కాకపోయినా…ఈ పోస్టర్ చూస్తే ఎవరికైనా మరో సరి మాట్లాడాలనిపిస్తుంది. ఇది కమ్మగా తమ కులాన్ని ‘గౌరవించుకోవాలని’ ఆరాటపడుతున్న వారి ఆహ్వాన పత్రిక. హైదరాబాద్ లోని అమీర్ పేట్ కమ్మసంఘం వాళ్ళు ఈ 29 సెప్టెంబర్, ఆదివారం రోజు బృహత్తర కార్యక్రమం చెయ్యబోతున్నారు. ఖమ్మం ఎంపి నామ నాగేశ్వర రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జూబిలీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లి ఎం ఎల్ ఏ అరికపూడి గాంధీ వంటి తెరాస ఘనులందరి ఫోటోలు పోస్టర్ మీద వేశారు. వీళ్ళందరికీ ఆత్మీయ సన్మానం చెయ్యబోతున్నారు. ప్రజా ఉద్యమాన్ని నడిపించినందుకో, ఎలెక్క్షన్ లలో గెలిచినందుకో, పార్టీ మారినందుకు, లేదు లాబీయింగ్ చేసి మిస్టరీ దక్కించుకున్నందుకో కాదు…వీళ్ళందరూ ఒక ఘనమయిన పని సాదించేసారు…అదే ‘కమ్మ’ కులం లో పుట్టడం! కమ్మ సామాజికవర్గం స్థాయిని తెలంగాణాలో పాటిష్ఠంగా నిలబెట్టినందుకన్నమాట. అయినా…సింధు వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిస్తే “ఈ అమ్మాయి కులం ఏంటి” అని గూగుల్ లో వెతికే మనకి…ఈ నాయకులే కరె...